అర్జీలు సకాలంలో పరిష్కరించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి కు వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.

 Applications Should Be Processed In Time - Collector Sandeep Kumar Jha, Applicat-TeluguStop.com

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

రెవెన్యూ 73,
సర్వే కార్యాలయం 5
డీసీఎస్ఓ కార్యాలయం 7
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం 23
డీడబ్ల్యూఓ కార్యాలయం 4
ఉపాధి కల్పన కార్యాలయం 6
ఎస్డీసీ కార్యాలయం 2
ఎంపీడీవో కార్యాలయం కోనరావుపేట 2
ఎంపీడీవో కార్యాలయం
తంగళ్లపల్లి 4

మిషన్ భగీరథ ఇంట్ర 2, ఎక్సైజ్ 1, డిపిఓ 4, ఎంపీడీవో చందుర్తి 1 , పోలీస్ శాఖ మూడు, విద్యాశాఖ 5, డి సి ఓ రెండు, డి ఆర్ డి ఓ 1, సెస్ 2, మున్సిపల్ కమిషనర్ వేములవాడ 2, పశు సoవర్ధక శాఖ ఒకటి వచ్చాయి.

ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube