రాజన్నను దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేని

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada )లోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం జాతీయా ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేని( Jathotu Hussaini ) దర్శించుకున్నారు.

 Jatotu Hussaini, Members Of The National St Commission Who Visited Rajanna , Ve-TeluguStop.com

వారిని ఆలయ అర్చకులు స్వస్తి వేద మంత్రాలతో ఆహ్వానించారు.

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.స్వామి వారి కళ్యాణమండపం లో ఆలయ ఈఓ వినోద్ రె( EO Vinod Reddy )డ్డి కమిషన్ సభ్యులకు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.

వీరి వెంట స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్, తాసిల్దార్ మహేష్, టౌన్ సిఐ వీర ప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు ,ఈఓ సిసి ఎడ్ల శివ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube