ఉత్తమ ప్రశాంశ పత్రాలు అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీస్ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , జాతీయ పథకాన్ని ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ,

 Ellareddypet Police Officers Who Received The Best Commendation Awards, Yellared-TeluguStop.com

అదనపు కలెక్టర్ ఎన్.

ఖీమ్య నాయక్ , ఎస్పీ అఖిల్ మహాజన్ ల ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన్నందుకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ , చేతుల మీదుగా ప్రశాంశ పత్రాలను అందజేశారు.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ గౌడ్ , ఎస్ఐ రమాకాంత్ , కానిస్టేబుల్ సతీష్ , హెచ్.

విష్ణు మూర్తి లు సేవ పథకలు అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube