తండ్రి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ వంగ రామేశ్వర్ రెడ్డి జయంతి సందర్భంగా తన కుమారుడు గిరిధర్ రెడ్డి మండల కేంద్రంలో ఎంపీపీఎస్ కిషన్ దాస్ పేట పాఠశాలలలో విద్యార్థిని విద్యార్థులకు జావా త్రాగడానికి గ్లాసులను బహుకరించారు.

 Meals For The Elderly In The Old Age Home On The Occasion Of Father Birthday, Me-TeluguStop.com

అలాగే మండల కేంద్రంలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి , సురేందర్ రెడ్డి , అమరేందర్ రెడ్డి , సత్తిరెడ్డి , లక్ష్మారెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube