బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Rajanna Sirisilla District ) నియోజకవర్గంలోని కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి చెందిన గట్టయ్యకు ఇటీవల కాలు ప్రమాదం కాగా, అనారోగ్యంతో మృతి చెందిన సరోజన కుటుంబ సభ్యులను, దుంపేట గ్రామానికి చెందిన ఆకుల స్వామి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు (Chalmeda Lakshmi Narasimha Rao ) పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.

 Chalmeda Visited The Affected Families-TeluguStop.com

వారి వెంట సీనియర్ నాయకులు రవి , మాజీ వైస్ ఎంపీపీ కిరణ్ రావు,వంగ రవీంధర్,గంగారం రాజేష్, సంజీవ్, భూమ గంగాధర్, కిరణ్, ముజీబ్, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube