చట్టాలపై అవగాహన కల్పించాలి..ఎస్సై కె.శ్రీకాంత్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ స్టేషన్ ఆవరణలో పత్రికా విలేకరులతో కలసి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు.

 S .i K. Srikanth Goud Should Create Awareness About The Laws , S .i K. Srikanth-TeluguStop.com

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే మా దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube