కూలిన ఇళ్ళ్ళు.. తప్పిన ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బోప్పాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ బియాశా, ఖలీద్ ల కుటుంబం నివసిస్తున్న ఇళ్ళ్లు వరుసగా కురిసిన వర్షాలకు కూలిపోయింది.అదే గదిలో ప్రతి రోజూ నిద్రించే ఖలీద్ ఆయన భార్య , కూతురు , కుమారుడు గత రాత్రి మరో గదిలో నిద్రించారు.

 Collapsed Houses Missed Danger, Collapsed Houses , Rajanna Sircilla District, Ye-TeluguStop.com

దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

ఉదయం ఒక్క సారిగా ఇంటి పై కప్పు కూలిపోవడంతో భయం, భయం గా అందులోని సామాగ్రిని బయటకు తీసుకు వచ్చారు.

ఖలీద్ కుటుంబసభ్యులు కూలిన గదిలో నిద్రించేవారని,వారి తల్లి బియాశ మరోగదిలో నిద్రించేదని కుటుంబసభ్యులు తెలిపారు.వర్షాల కారణంగా ఇల్లుకూలిన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube