మళ్లీ మొదలైన చెట్ల నరికివేత!

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చెట్ల నరికివేత మళ్లీ ప్రారంభమైంది.మండల కేంద్రం నుంచి మండలంలోని గైదిగుట్ట వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న అటవీ ప్రాంతంలో

 Chopping Of Trees Resumed, Chopping Of Trees , Trees, Trees Cutting, Rajanna Sir-TeluguStop.com

ఏడాది క్రితమే 50 పైగా ఎకరాల్లో నేల మట్టం చేశారు.

మళ్లీ రెండు, మూడు రోజులుగా చెట్లను కోసి మిషన్లతో భారీ వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు.పోడు భూములపై దురాశ చెట్ల నరికివేతకు కారణమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube