రెండు పడక గదుల ఇండ్లపై సమీక్ష

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రెండు పడక గదుల ఇండ్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు.రెండు పడక గదుల ఇండ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు.

 A Review Of Two Bedroom Houses , Rajanna Sirisilla , Collector Sandeep Kumar J-TeluguStop.com

జిల్లాలోని ఆయా మండలాల వారీగా చేపట్టిన నిర్మాణాలు ఎన్ని? పూర్తి  అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయ్, పంచాయతీ రాజ్ ఈఈ భూమేశ్, ఆర్ అండ్ బీ డీఈఈ నాగరాజు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, హౌసింగ్ శాఖ డీఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube