రెండు పడక గదుల ఇండ్లపై సమీక్ష

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రెండు పడక గదుల ఇండ్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు.

రెండు పడక గదుల ఇండ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు.

జిల్లాలోని ఆయా మండలాల వారీగా చేపట్టిన నిర్మాణాలు ఎన్ని? పూర్తి  అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయ్, పంచాయతీ రాజ్ ఈఈ భూమేశ్, ఆర్ అండ్ బీ డీఈఈ నాగరాజు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, హౌసింగ్ శాఖ డీఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

బాలయ్యతో సినిమా తీయాలన్న దిల్ రాజు కల నెరవేరనుందా.. అలాంటి ప్రాజెక్ట్ సెట్ చేశారా?