రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తపల్లి – బోయినిపల్లి మండలాల సరిహద్దు వద్దగల రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి రహదారి బురదమయంగా తయారైంది.దీంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుందని ఆవేదన చెందుతున్నారు.

 Motorists' Problems On The Road , Motorists' Problems, Kothapally - Boinipally-TeluguStop.com

సంబధిత అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube