రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ పార్టి జాయింట్ సెక్రటరీ గా తిరుపతి గౌడ్ ను నియమిస్తూ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్బంగా తన నియామనికి సహకరించిన సిఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఎ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో“( Shadow ) ను మంగళవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.మంగళవారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు సేవాలల్ తండా, గాన్నేవాని పల్లె, ఆవునూరు గ్రామాల్లో కురిసిన...
Read More..హైదరాబాద్ లో భారీగా కల్తీ సాస్( Adulterated sauce ) పట్టుబడింది.ఈ మేరకు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ సాస్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ క్రమంలోనే శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్( Shri Balaji Industries )...
Read More..ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి సిరిసిల్ల నేతన్నల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో ఉపాధి కోల్పోయిన నేతన్నలందరికీ తక్షణ సహాయం కింద 10 వేలు అందించాలన్నారు.బతుకమ్మ చీరలు...
Read More..పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 65 వ,నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై రిజిస్ట్రేషన్ ఆఫీస్( Registration Office ) సమీపంలో ఉన్న మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ సమస్య( Traffic problem )కు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం( SI Sairam...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :జనశక్తి నక్సలైట్( Janashakthi Naxalites ) పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న చెన్నామనేని పురుషోత్తం రావు అనే వ్యక్తిని కోనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్...
Read More..సూర్యాపేట జిల్లా:తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యవస్థ,జాగీర్దార్, రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యా కమైన స్త్రీలు-పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం.నిజాం సంస్థానంలో కనీస పౌరహక్కులు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం.రైతుల మీద మోయలేని పన్నుల భారం,మధ్య యుగాలనాటి...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నిక( Lok Sabha Election _ల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం( Integrated Control Room )ను ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S Venkatrao ) అన్నారు. అదనపు కలెక్టర్ బిఎస్.లత,సిఈఓ...
Read More..నల్లగొండ జిల్లా:ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ( Nalgonda )లో మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.నిన్నటి వరకు నల్లగొండ ఎంపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapareddy ) త్వరలోనే గులాబీ...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రజలకు వాతా వరణశాఖ( Department of Meteorology ) చల్లని కబురు చెప్పింది.నేటి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు...
Read More..సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad ) పరిధిలోని మోతె,మునగాల,నడిగూడెం,కోదాడ,అనంతగిరి,కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు,బావులు,చెరువులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం తన్నులాడుతున్నారు.ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగడంతో పల్లెల్లో నీరు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నీటి సమస్యపై (...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలో అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా మారాయి.యాసంగి సీజన్ లో వేల రూపాయలు అప్పులు చేసి కష్టపడి పండించి పంట చేతికందే సమయంలో నీళ్ళు సరిపడా లేక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మకూర్ (ఎం) మండలం కేంద్రంలోని తహసిల్దార్ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన జనరేటర్ సుమారుగా ఏడేళ్లకు పైగా మరమ్మతులకు నోచుకోక అలంకారప్రాయంగా మారింది.ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలకు అందించే...
Read More..నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ పరిధిలోని ఈదూలగూడ చౌరస్తా...
Read More..సూర్యాపేట జిల్లా:పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వైద్య సిబ్బంది చిత్త శుధ్దితో, నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు.సోమవారం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ వేసవిలో తాగునీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు.తాగునీటి సమస్య, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్( Vemulawada Urban ) వైస్ ఎంపిపి గా వనపర్తి దేవరాజ్ ( కాంగ్రెస్) ఏకగ్రీవం….మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపిపి ఎన్నిక. వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపిపి ఆర్సీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఐజి రంగనాథ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఐజి ఆలయంలోకి రాగానే అర్చకులు స్వస్తి స్వాగతం పలికారు.ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామి వారిని దర్శించుకొన్నారు....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :కంటికి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.పరీక్ష కాలం మరో వైపు.ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన.అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అబ్బాయి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది.సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :జనశక్తి నక్సలైట్( Janashakthi Naxals ) పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి...
Read More..సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన పటేలే రమేష్ రెడ్డి సోమవారం రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రవీంద్రభారతీలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఆయనను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.
Read More..సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ముతవలీలుగా హైకోర్టు నిర్ధారించిన వారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముతవలీలు మహమ్మద్ ముబీన్, మహమ్మద్ సాలార్ మాట్లాడుతూ జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి సహకరించాలని,దర్గాను...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన షి టీమ్ పోలీసు సిబ్బంది.విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంలో ద్విచక్రవాహనాలు పెద్ద శబ్దాలతో,వేగంగా, అస్తవ్యస్తంగా నడుపుతూ విద్యార్థులకు,ఇతరులకు...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.సోమ,మంగళ,బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణానికి కాలుష్య ముంపు పొంచి ఉంది.ఆసియాలోనే అతి పెద్ద ఫార్ బాయిల్డ్ ఇండస్ట్రీ కలిగి ఉండడంతో నిత్యం మిల్లుల నుంచి విలువడే వాయు కాలుష్యంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.దీనికి తోడు పట్టణానికి కూతవేటు దూరంలో...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోత్కూర్ కి చెందిన టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఉన్న నాగరిగారి ప్రీతం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తాజాగా రాష్ట్ర...
Read More..సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తకు కూడా పదవులు దక్కుతాయని, అందుకు నిలువెత్తు నిదర్శనం తానేనని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.పార్టీ ఈ అవకాశం...
Read More..సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతులు సూర్యాపేటకు చెందిన సాయిరామ్ సీడ్స్ ఎరువుల షాపులో సాయి భవ్య కంపెనీకీ చెందిన సన్నరకం చింట్లు వరి విత్తనాలను కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు.సన్నరకం చింట్లు విత్తనాల్లో...
Read More..నల్లగొండ జిల్లా:హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా ఉండి, గుర్రంబోడ్ పోడు భూముల విషయంలో గిరిజనుల పక్షాన పోరాడిన బీజేపీ నాయకులపై పోలీసులతో దాడి చేయించి,అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది సైదిరెడ్డి కాదా?అలాగే ఆనాటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ధాన్యం...
Read More..నల్లగొండ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా...
Read More..నల్లగొండ జిల్లా: లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదు,ఇతర విలువైన వస్తువుల తరలింపులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.తగు అనుమతులు, డాక్యుమెంట్లతోనే నగదు తరలింపు చేపట్టాలని సూచిస్తున్నారు.రూ.50 వేలకు మించి నగదు తరలింపునకు అనుమతులు లేకపోతే దాన్ని సీజ్...
Read More..నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రీ స్కూల్ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12 గంటల్లోపు పూర్తి...
Read More..భారత ఎన్నికల సంఘం సాధారణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీలోకి చేరికలు ముమ్మరం చేయాలని పార్టీ నాయకులను నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.హైదరాబాద్ సచివాలయంలో రెండు నియోజకవర్గాల పీసీసీ సభ్యులు,బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు,ఎంపీపీ లు,జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించి,...
Read More..నల్లగొండ జిల్లా: ఇటీవల రాష్ట్రంలో లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఇటీవల ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధించి లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో 2020 సంవత్సరంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ వి.నిరంజన్ రావు.స్వామి వారి దర్శనం అనంతరము నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఉపలోకయుక్త జస్టిస్ దంపతులకు ఆలయ ఇన్చార్జి పర్యవేక్షకులు...
Read More..తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చెక్ అందజేత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా :గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.కోనరావుపేట మండలం బావుసాయిపేట కి చెందిన ఓ వ్యక్తి మూడు నెలల...
Read More..నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్ సభ,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.దీనితో నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం,ఒడిస్సా,అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలకు...
Read More..సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద కారు,బైక్ ఢీకొన్న సంఘటనలో భిల్య నాయక్ తండాకు చెందిన ధరావత్ నవీన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం వావిలపల్లి గ్రామానికి చెందిన బంటు సైదులు అనే రైతు ఆందోళనకు దిగాడు.దీనితో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… వావిలపల్లి రెవెన్యూ పరిధిలో...
Read More..సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికలు చేపట్టేందుకు ఈసిఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు కలెక్టర్ బిఎల్.లతతో కలసి...
Read More..నల్లగొండ జిల్లా: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు.నల్లగొండ,సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ,మున్సిపల్,...
Read More..సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయికృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి వచ్చారు.వైద్యులు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాహనాలకు TG తో నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.అయితే తొలి రోజు వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు.ఖైరాతాబాద్ లో నిర్వహంచిన బిడ్డింగ్లో TG 09 0001 నంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా టీఎస్పీఎస్సీ( TSPSC ) రెండు రోజులు పొడి గించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని...
Read More..నల్లగొండ జిల్లా:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేస్తే తెలంగాణలో మీ లొల్లి ఏందని బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఎమ్మెల్సీ కవిత అరెస్ట్కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్నూరు కాపు( Munnuru Kapu ) ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) ఎన్నికల ఏఐసీసీ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా భూక్య గజన్ లాల్( Gajan Lal Bhukya ) నాయక్ నియామకమయ్యారు. .దీనికి సంబంధించిన విభాగం టి సి పి...
Read More..కారుణ్య నియామకాలు( Compassionate Appointment ) పొందిన ఉద్యోగులు విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్( Additional Collector Sri Kheemya Naik ) ఆకాంక్షించారు. విధి నిర్వహణలో చనిపోయిన ఇద్దరు వీఆర్ఓల కుటుంబ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా( Sri Shirdi Sai Baba Temple ) ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) శుక్రవారం...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha )ను ఈడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ( BRS party (...
Read More..సూర్యాపేట జిల్లా:పిల్లలు ఉన్నతస్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, విద్యపట్ల వారుకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ( Additional Collector BS Latha )సూచించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్( Hyderabad Public School...
Read More..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్...
Read More..సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ ఎన్నికల కోడ్( Parliament Election Code ) అమలులోకి రానున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర బలగాలు,పోలీసులు శుక్రవారం రాత్రి నుండే విస్తృతంగా వాహన తనిఖీలు(Vehicle inspections ) మొదలు పెట్టారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి...
Read More..నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుందని సమాచారం.రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఈసీ...
Read More..సూర్యాపేట జిల్లా:పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందక ఎండి పోతున్నాయని, వెంటనే పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal )లోని ధర్మాపురం, భక్తాళపురం,రంగయ్యగూడెం, తుల్జారావుపేట గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కొటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్...
Read More..నల్గొండ జిల్లా:కొండమల్లేపల్లి మండల( Konda Mallepally ) కేంద్రంలోని చెన్నమనేని గ్రామంలో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టాక్టర్లను కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి ( SI Rammurthy )ఆధ్వర్యంలో వెంబడించి పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ టెట్-2024 నోటిఫికేషన్ విడుదలయింది.మెగా డీఎస్సీకి ముందే టెట్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో విద్యాశాఖ శుక్రవారం టెట్- 2024 నోటిఫికేషన్( Telangana Tet-2024 )విడుదల చేసింది.మార్చి 27వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.ఏప్రిల్...
Read More..సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిఘా ఏర్పాటు చేయగా TS 04 UE0918 నెంబర్ గల అశోక్ లే లాండ్ వాహనం అనుమానాస్పదంగా...
Read More..నల్లగొండ జిల్లా:పోషణ పక్షంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centers )లో ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగినది. మానవ...
Read More..సూర్యాపేట జిల్లా:మునగాల మండలం( Munagala mandal ) ముకుందాపురం వద్ద 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం కారు బైకును ఢీ కొట్టడంతో ఒకరు స్పాట్ లో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు సూర్యాపేట జిల్లా( Suryapet District )...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు,మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం భీమిరెడ్డి నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో శుక్రవారం రూ.12 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బంకులో మేనేజర్ గా పనిచేస్తున్న హనుమారెడ్డి రూ.12 లక్షలతో ఉడాయించినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు టౌన్...
Read More..నల్లగొండ జిల్లా:దరిద్రుడు కేసీఆర్ బ్రాహ్మాణ వెల్లంల ప్రాజెక్టు( Brahmana Vellemla Project )ను 10 ఏళ్ళైనా పూర్తి చేయలేదని,వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు,భవనాల మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ పి కాత్యాయని. స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి పండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు....
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి( Bhuvanagiri ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరవీరుడు శ్రీకాంతా చారి ( Kasoju Srikanth Chary )తల్లి శంకరమ్మ కోరారు.గురువారం గన్...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్లపై షాపింగ్ మాల్స్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.దీనితో ఎదురుగా అవతల వైపు నుండి వచ్చే కనిపించక ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని నెలలుగా...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు...
Read More..హైదరాబాద్ :విస్తరాకులో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజులు ప్రజా పాలన చిత్రం.మార్చి 15న ప్రజా పాలనకు 100 రోజులు అయిన సందర్భంగా.అమెరికాలోని కాలిఫోర్నియాలో (బే ఏరియా) ఉండే ప్రముఖ చిత్రకారుడు అరవింద్ కొత్త సీఎంపై అభిమానంతో ఈ ఆర్ట్ వేశారు.భారతీయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన పేకాట రాయుళ్లు.ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని శివారు అయినా కేశవ పెరమాండ్లు ఆలయం గుట్ట ప్రాంతంలో పలువురు పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై...
Read More..సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం( Penpahad Mandal ) నారాయణగూడ గ్రామానికి చెందిన నారాయణ లింగారెడ్డి(55) విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.మృతుడు లింగారెడ్డి గురువారం సాయంత్రం నాగులపహాడ్ లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీకి( DSC ) ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.11,062 ఉపాధ్యాయ నియామకానికి గానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. సాధ్యమైనంత త్వరగా టెట్(...
Read More..సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండల కేంద్రంలో 365 జాతీయ రహదారి(365 National Highway )పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు (Two cars collided )ఢీకొనడంతో ఈ ప్రమాదం...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు( Welfare schemes ) అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్( Gaddam Prasad Kumar _ అన్నారు.గురువారం సూర్యాపేట...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలకు( Yadadri Brahmotsavam ) హాజరైన సీఎం,డిఫ్యూటీ సీఎం మంత్రుల బృందానికి ఆలయం అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, డిఫ్యూటీ సీఎం భట్టి,( Mallu Bhatti Vikramarka ) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు...
Read More..సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతులు( Farmers ) పండించిన పంటలకు గ్యారంటీ చట్టం చేయాలని,స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల స్వల్ప అస్వస్థకు గురికాగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో భక్తంజనేయ స్వామి వారి దేవస్థానములో ప్రత్యేక పూజలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అన్నారు.గురువారం గంభీరావుపేట మండల( Gambhiraopet ) కేంద్రంలో కార్పొరేషన్లను ఏర్పాటును స్వాగతిస్తూ పలుకుల సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ ఆకాంక్షించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ), ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జర్నీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని,పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ( Nyalakonda...
Read More..రాజన్న ఆలయం( Vemulawada Rajanna Temple )లో వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి ( Maha Shivratri )జాతర విజయవంతం కు కృషిచేసిన ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ ఈరోజు రాజన్నలయ చైర్మన్ గెస్ట్ హౌస్ నందు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ శాలువాలు...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సిపిఆర్( CPR ) పై అవగాహన అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద గురువారం స్థానిక వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్టీసీ కండక్టర్లు,డ్రైవర్లు, సిబ్బందికి...
Read More..ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ప్రతి రాజకీయ పార్టీ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి...
Read More..సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల వ్యాప్తంగా నేటి నుండి నెల రోజుల పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మండల పశువైద్యాధికారి డా:రవి నాయక్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఆవులు,గేదెలు,3 నెలల వయసు పైబడిన దూడలకు...
Read More..నల్లగొండ జిల్లా:ఒక్క నిమిషం నిబంధన విద్యార్దులకు శాపంగా మారిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పబ్లిక్ పరీక్షల్లో గత కొంత కాలంగా అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది.దీనితో పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు విద్యార్దులకు 5 నిమిషాల గ్రేస్ ట్రైం...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ప్రజల గోడు తెలుసుకొని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడడానికి ముందుకు వచ్చానని బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల...
Read More..కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార అభివృద్ధికి అందించే పలు పథకాలను మహిళలు వినియోగించుకోవాలి మన నైపుణ్యాలతో పకడ్బందీగా మార్కెటింగ్ చేసుకోవాలి వేములవాడ మండలం అనుపురం గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్(Collector Khemyanayak ) పేర్కొన్నారు.జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ అలాగే గ్రామంలోని గొర్ల షెడ్డు వద్ద బోర్ పాయింట్ కు భూమి పూజ కార్యక్రమం చేసిన జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, వీరి...
Read More..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా :కుల సంఘాల అభివృద్ధి కి కుల కార్పోరేషన్లు ఎంతగానో దోహదపడుతాయని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 60ఫిట్ల రోడ్ పై నిత్యం హారాన్ మోతలతో రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణ ప్రజలను ఇబ్బందులకు చేస్తున్న వారిపై గురువారం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్...
Read More..నల్లగొండ జిల్లా: ఇటీవల సెల్ఫోన్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.అయితే మొబైల్ పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు.వాట్సాప్లో 9440627057కు ‘HAI’ అని మెసేజ్ పంపాలి.వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురాలు ఆకుల లత ఆద్వర్యంలో రాజన్న పేట గ్రామానికి చెందిన నమిలికొండ లత గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.నమిలికొండ లత కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు ఆకుల లత...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఎల్లమ్మ సిద్దోగంలో భాగంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) స్థానిక నాయకులతో కలిసి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్,వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి, వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి సుజాత భీమ్ రెడ్డి లు బుధవారం ప్రభుత్వ విప్,...
Read More..పీఎం సూరజ్ పోర్టల్ (PM-SURAJ national portal )ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi ) ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రారంభించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పలువురు లబ్ధిదారులు, వివిధ శాఖల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామంలో గృహ జ్యోతి( Gruha Jyoth ) పథకాన్ని ప్రారంభించిన నెరెళ్ళ ప్యాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కావటి మల్లేశం,బొంగరం...
Read More..కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్( Bandi Sanjay ) కుమార్ ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగింది.మండల రజక సంఘంకు (3,00000) మూడు లక్షలు, గౌడ సంఘ భవనానికి(300000) మూడు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందనీ, ప్రొసీడింగ్ కాపిని...
Read More..నల్లగొండ జిల్లా:వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ – భారత రాష్ట్ర సమితి పార్టీల మధ్య పొత్తు బహుజనులకు లబ్ది చేకూరుస్తుందని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మునుగోడు శంకరన్న విశ్వాసం వ్యక్తం చేశారు.బుధవారం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వాహనదారుల,ప్రజల అజాగ్రత్త వల్లనే ఎక్కువగా నమోదవుతున్నాయని, వాహనదారులు,ప్రజలు ముందస్తు జాగ్రత్తలు మరియు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde )బుధవారం...
Read More..నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ( BJP ) అధిష్టానం నేడు ప్రకటంచింది.అందులో తెలంగాణ రాష్ట్రం నుండి ఆరుగురికి ఖరారు చేసింది.అందులో నల్లగొండ లోక్ సభ స్థానం నుండి తాజాగా బీఆర్ఎస్( BRS ) నుండి...
Read More..సూర్యాపేట జిల్లా:పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,ఆదిశగా ఆర్థిక వనరులు సమకూరుస్తూ దృఢసంకల్పంతో పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో రూ.47 కోట్ల 64...
Read More..సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పంట పొలంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల( Nereducharla Government Hospital ) పక్కన పంట పొలాల్లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు...
Read More..సూర్యాపేట జిల్లా:మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎస్ఐ జి.అజయ్ కుమార్( SI G.Ajay Kumar)అన్నారు.బుధవారంమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 30 మంది యువతకు డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై టీఎస్ నుండి టీజీకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యాలయం.ఇకపై రిజిష్టర్ అయ్యే వాహన నెంబర్ ప్లేట్ ( Vehicle...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:em>తెలుగులో రామాయణాన్ని( Ramayana ) అనువందించిన తొలి మహిళ కవయిత్రి కుమ్మరి మొల్ల(Molla ) జయంతి వేడుకలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More..సూర్యాపేట జిల్లా:ఈనెల 8 నుండి ప్రారంభమైన మేళ్లచెరువు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు పవళింపు సేవతో ముగిశాయి.దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు బుధవారం దేవాదాయ కార్యనిర్వహణ అధికారి వై.శ్రీనివాస్...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమర్థవంతంగా నిర్వహించేందుకు టీమ్స్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ( Venkat Rao )సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లోక్ సభ...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఏ పార్టీ వారైనా సహించేదిలేదని ప్రభుత్వ విప్ ఆలేరు,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య( Beerla Ilaiah ) అన్నారు.బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) ఆలేరు తహశీల్దారు కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు...
Read More..సూర్యాపేట జిల్లా: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిరాల ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు.బుధవారం మద్దిరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణకు...
Read More..సూర్యాపేట జిల్లా:గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.వెలుగుపెల్లి నుండి కాశీతండా,పర్సపల్లి వరకు రూ.6 కోట్లతో చేపట్టే రోడ్డుకు,తుంగతుర్తి మండల...
Read More..వ్యవసాయ బోరు బావుల్లో చెడిపోయిన ఇరుక్కుపోయిన బోరు మోటార్లను పైకి తీసేందుకు ఉపయోగించే ట్రాక్టర్ యంత్రమును కొనుగోలు చేసి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన వైండింగ్ షాప్ మెకానిక్ దూస శ్రీనివాస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాను అభివృద్ధి పధం లో అగ్రగామి గా నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున జిల్లా కలెక్టర్ చాంబర్ లో (...
Read More..సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలోని పల్లె దవఖానాలో కొందరు ఆకతాయిలు రాత్రి వేళలో మద్యం సేవిస్తూ,అక్కడే మద్యం సీసాలు పడేస్తున్న వైనంపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ స్పందించారు. మంగళవారం రాత్రి గోండ్రియాల...
Read More..సూర్యాపేట జిల్లా:హక్కుల సాధన కోసం మహిళా లోకం ఉద్యమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...
Read More..సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో గల మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ బుదవారం పరిశీలించారు.ఇటీవల సింగ సముద్రం లో నీటి మట్టం ను పరిశీలించగా 15 ఫీట్లు వరకే...
Read More..నల్లగొండ జిల్లా:ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్’ తెలిపింది.ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.దీంతో జూన్ 14 వరకు ఆధార్లో ఉచితంగా...
Read More..సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గొండ్రియాలలోని పల్లె దవాఖాన మందు బాబులకు అడ్డగా మారింది.రాత్రివేళ కొందరు ఆకతాయిలు మద్యం సేవించి కాళీ సీసాలను కూడా అక్కడే పడేస్తున్నారు.అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పల్లె దవాఖానలో డాక్టర్ లేక, ఏఎన్ఎం...
Read More..నల్లగొండ జిల్లా:జనవరి 30 తో గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో ఇప్పట్లో పంచాయితీ ఎన్నికల పెట్టే ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పాలనా వ్యవహారాలు చక్కబెట్టెందుకు ప్రత్యేక అధికారుల విధానాన్ని తెరపైకి తెచ్చి,రెండు,మూడు పంచాయితీలకు ఒక స్పెషల్...
Read More..సూర్యాపేట జిల్లా: మోతె మండలం రాంపురంతండా గ్రామపంచాయతీ పరిధిలోని 47 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి(బోరబండ) కబ్జాకు గురవుతుంది.గ్రామనికి చెందిన కొందరు బండపై మట్టిపోసి చదును చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ సొంత భూమిలాగా ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వారు హద్దు రాళ్లును...
Read More..నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు.గత వర్షాకాలంలో సరైన వర్షాలు కురవక,సాగర్ నీటి విడుదల లేక,చెరువులు,కుంటలు,బోర్లు, బావులు ఎండిపోయి,భూగర్భ జలాలు అడుగంటిపోయి మండుతున్న ఎండలతో గుక్కెడు మంచినీరు అందక...
Read More..నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 200యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అర్హులైన కొందరు వినియోగదారులకు అందకుండా పోయింది.మార్చి నెలలో తీసిన బిల్లులో 200 యూనిట్లలోపు వాడకం జరిగినా జీరో బిల్లు రాకుండా...
Read More..జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ...
Read More..నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు కొందరి పేర్లను కూడా ప్రకటంచాయి.ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు...
Read More..నల్లగొండ జిల్లా: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు.పరీక్ష సిబ్బంది,స్కాడ్ సహా ఇతర...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ సర్కార్ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంగళవారం జీవో జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ,ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :సాగు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి.సాగు నీటిపై ఆధారపడిన రైతుల ( Farmers )పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.ప్రాజెక్టుల నీరందుతుందనే ఆశతో కొందరు రైతులు వరి నాట్లు వేయగా, వరినాట్లు వేసిన చోట సాగునీరు అందక పొలాలు ఎండిపోయే...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో హౌస్ టాక్స్ ఇంటి పన్నులు 25 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయని వాటిని వసూలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇంటి పన్ను కట్టని యజమానులపై అవసరమగు చర్యలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన 17 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్( MPP Pilli Renuka Kishan ),జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు...
Read More..కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య.రాజన్న సిరిసిల్ల జిల్లా :పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకు...
Read More..సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని,రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి,మంత్రులకు లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులపై మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.సోమవారం ప్రసిద్ధ దురాజ్ పల్లి లింగమంతుల గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి లో 16లక్షల వ్యయంతో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం చేయడం వల్ల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో ఈ సంవత్సరంలో షీ టీమ్స్ బృందాలు ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని...
Read More..వరంగల్ జిల్లాలో( Warangal District ) పెళ్లి కొడుకు కనిపించకుండా పోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.హన్మకొండలోని గోకుల్ నగర్( Gokulnagar ) ప్రాంతానికి చెందిన కృష్ణతేజ అదృశ్యం అయ్యాడు.కృష్ణతేజకు( Krishnateja ) నర్సంపేటకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం...
Read More..నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్- నాగార్జునసాగర్ ప్రధాన జాతీయ రహదారిని ఆనుకొని డ్రైనేజీని అక్రమిస్తూ అక్రమ కట్టడాలు వెలుస్తున్నా సంబధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.అత్యంత రద్దీగా ఉండే జాతీయ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:వనం వీడి ఓ జింక జనార ణ్యంలోకి ప్రవేశించింది.వీధి కుక్కలు తరిమేయడంతో ఓ జింక ప్రాణ భయంతో ఓ ఇంట్లో దూరింది.వివరాల్లోకి వెళ్తే.గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసలగూడెం కాలనీ రాగుల కిషన్ ఇంట్లోకి ఈరోజు ఉదయం అనూహ్యంగా జింక...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ): గ్రామపంచాయతీ కార్మికులకు నెలల తరబడి రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని , కనీస వేతనం అమలు చేయాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , ప్రమాద బీమా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) రాజీనామా సమర్పించారు.ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ( Thota agaiah )కు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెద్దిపేట,బోప్పాపుర్, కోరుట్లపేట,నారాయణ పూర్ ,సర్వాయిపల్లె ఐదు గ్రామాల రైతులు( Farmers ) పండించిన వరి పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని, వరి పంటలు పూర్తిస్థాయిలో పండాలి అంటే ప్రస్తుతం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం నరయ్య (80 ) అనారోగ్యంతో చనిపోయిన ఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.అయితే సోమవారం జరిగిన అంత్యక్రియలలో ఎల్లారెడ్డిపేట మాజీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు,ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నట్లు మాజీ సర్పంచులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని మాజీ సర్పంచుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ మాజీ సర్పంచుల ఫోరం అడ్వైజర్ కొండూరి గాంధీ రావు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వివిధ అభివృద్ధి పనులకు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మంజూరు చేయించారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రంజాన్ పండుగ ( Ramadan )సందర్భంగా జిల్లా లోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) ఆదేశించారు.రంజాన్ మాసం సందర్భంగాజిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యoలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ప్రధాన ద్వారం వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి ( Gouthami Poojari అర్జీలు స్వీకరించారు.ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో అంగన్వాడి భవన ప్రహరీ గోడ నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో సోమవారం భూమి పూజ చేసిన మండల జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన నిర్వహిస్తూ ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నాం విషయం తెలిసిందే.ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గం భీమారం మండలం మోత్కరావుపేట్, రత్నాల పల్లె,రాజలింగంపేట్, గ్రామాల్లో ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ప్రత్యేక సమావేశం నిర్వహించి...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల నమూనాను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.భద్రాద్రి రాములవారి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు సోమవారం హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కొండా సురేఖ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఫ్యూటీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2003 -04 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా తాము చదువుకున్న పాఠశాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్దేశంతో అందరూ ఒకచోట చేరి వారం...
Read More..సూర్యాపేట జిల్లా:టిక్కెట్ రాకుంటే పార్టీ మారే తత్వం నాది కాదని,పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తుది శ్వాస...
Read More..నల్లగొండ జిల్లా:వేసవి కాలం వస్తే చాలు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, అనుముల,నిడమానూరు, పెద్దవూర మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది.అక్రమ వ్యాపారం చేసే వారు రాత్రి వేళల్లో చేస్తుంటారు.కానీ,...
Read More..సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారం కోల్పోయి కంగారు పడుతున్న కారుపార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన వారు అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు.ఆ కోవలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి...
Read More..ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మరో పథకాన్ని ప్రారంభించనున్నారు.భద్రాద్రి కొత్తగూడెం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా మాత ఆలయం నుండి శ్రీ మల్లికార్జున దేవాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రస్తుతం యాసంగి సీజన్ వరి పంటలు కోతకు వస్తున్న దృష్ట్యా ప్రతి ఏటా మాదిరిగా ఎల్లారెడ్డి పేట కు సాగు నీటిని అందించే సింగ సముద్రం వద్ద గల మైసమ్మ కు మొక్కులు చెల్లించుకోవాలని రైతులు స్థానిక...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని, ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు.ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు.గత విద్యా సంవత్సరం ఎల్లారెడ్డిపేట కు మహాత్మా జ్యోతిభా పూలే డిగ్రీ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం అట్టి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ బైరినేని రాము,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ మార్చి 11న వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు పవర్లుమ్ , వార్పిన్ , వైపని...
Read More..సూర్యాపేట జిల్లా:ఆనాడు అగ్రవర్ణ మనువాద సమాజం ఎన్నో అవమానాలకు గురి చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగి అజ్ఞానపు అంధకారంలో ఉన్న బహుజనుల బ్రతుకుల్లో విజ్ఞానపు చదువుల విత్తనం నాటిన ఆధునిక తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అని డిటిఎఫ్ సూర్యాపేట...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:సకల సామాజిక రంగాల్లో మేమెంత మందిమో మాకంత వాటా కావాలని నినదిస్తూ చట్టసభల్లో బీసీల వాటా కోసం మొదలైన బీసీ మహా పాదయాత్ర 10వ,రోజు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రానికి చేరుకుంది.ఆల్ ఇండియా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ...
Read More..నల్లగొండ జిల్లా: అడవిబిడ్డల వెన్నులో వణుకు పుట్టించిన యురేనియం ఇష్యూ కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండడంతో యురేనియం తవ్వకాలు జరుగుతాయా? దీనికోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా? అని ఇంతకాలం సందిగ్గంలో ఉన్న నేపథ్యంలో తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు,దుబ్బాక గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, నీర్నెముల...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి,ఆదివారం స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఏవైనా అక్రమ...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే…అడ్డగూడూరుకు చెందిన మనోహర్ గత నెల 17వ తేదీన భూమికను ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నవ...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రానున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ప్రకటించారు.ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ మాట్లాడుతూ మార్చి 11 నుంచి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ...
Read More..సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఆట స్థలంగా మార్చుకొని విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం ఆదివారం క్యూ న్యూస్ కెమెరాకు చిక్కింది.గత వానాకాలం సీజన్లో వర్షాలు సరిగ్గా కురువక,నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద...
Read More..నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి నిత్యం తిరుపతి వివిధ ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణిస్తూ వుంటారు.ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ నుండి వెళుతున్న వందే భారత్ రైలుకు మిర్యాలగూడలో స్టాప్ కల్పించాలని ఈ ప్రాంత వాసులు రైల్వే అధికారులకు...
Read More..నల్లగొండ జిల్లా:ఇంటర్ ఒకేషనల్ కోర్సులో క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసినవారు ప్రభుత్వ వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ఉద్యోగాలకు అర్హులని 1985 లోనే 428 జీవో కూడా జారీ చేశారు.కానీ,నేటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో ఏళ్ల తరబడి ఈ కోర్సు పూర్తి...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:గుండాలGundala ) మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బాత్రూం,లెట్రిన్,ఇతర అవసరాలకు ఇళ్లలో వాడుకున్న నీళ్లు రోడ్లపైకి చేరుకొని ఏరులై పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనితో గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఏర్పడి,దోమల బెడద పెరిగిందని,ఇది చాలదన్నట్లు...
Read More..ప్రాణం సుస్తీ చేస్తే డాక్టర్( Doctor ) దగ్గరికి వెళ్లి ఆయన రాసిన మందులు కొనుక్కొని వేసుకుంటాం.కొందరైతే నేరుగా మెడికల్ షాపుకు వెళ్ళి తమ సమస్య చెప్పి మందులు తెచ్చుకుంటారు.ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో మెడిసిన్ తప్పకుండా వాడాల్సిన...
Read More..నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు,పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy ) పేరును అధిష్టానం ఖరారు చేసింది.నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు.అందులో...
Read More..మర్రిగూడ మండలం( Marriguda )లోని అనేక గ్రామాల యువత గంజాయి మత్తుకు బానిసలై విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన గంజాయి నేడు మారుమూల పల్లెలకు ఎగబాకి యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని, గంజాయిని(...
Read More..పాలకవీడు మండలం మీగడం పహాడ్ తండా( Pahad Thanda )లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన గిరిజన కుటుంబానికి స్థానిక ఎంపిపి గోపాల్,గ్రామస్తులు అండగా నిలిచి శనివారం రూ.60 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. శివరాత్రి పండగ(...
Read More..చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మికులు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) చౌటుప్పల్ పట్టణం గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా తెలంగాణ ప్రాంత చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు...
Read More..గత ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని, అధికారం ఇచ్చిన ప్రజలకు అందరం కలిసి చిత్తశుద్దితో సేవ చేయాలని,తాగునీటి సమస్య రాకుండా చూడాలని రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు పౌరసరఫరాల...
Read More..రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్( Gas Cylinder ) నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet ) గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన...
Read More..జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు సువెన్ ఫార్మసీ కంపెనీ( Suven Pharma Company )లో శనివారం భరోసా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ...
Read More..జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ( Suven Pharma Company ) ప్రక్కన పోలీసు శాఖ,సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్,షీ టీమ్స్ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకంను లైన్మెన్ మల్లేష్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్,ఎస్సీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : మహా శివరాత్రి సందర్బంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం , అర్దరాత్రి లింగోద్భవ పూజ నిర్వహించగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, వేములవాడ, ధర్మపురి ఎం ఎల్...
Read More..మహాశివరాత్రి( Maha Shivaratri ) పర్వదినాన్ని ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు, జాగరణలతో వేడుకగా జరుపుకున్నారు.మహాదేవుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలను అంతటా ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని శైవ క్షేత్రాలు, శివాలయాలన్ని భక్తులతో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ( Vemulawada ) క్షేత్రంలో మహా శివరాత్రి జాతర వైభవోపేతంగా జరుగుతున్నది.మహా శివరాత్రి( Maha Shivaratri ) పర్వదినం సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వేములవాడ ఆలయానికి వచ్చి...
Read More..మహాశివరాత్రి జాతర( Mahashivaratri )లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు...
Read More..