శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా( Sri Shirdi Sai Baba Temple ) ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 Jagir Parsaramulu Goud (peer Baba) Was Unanimously Elected As The President Of T-TeluguStop.com

అందరి సభ్యుల సమక్షంలో ఉపాధ్యక్షులుగా – కోల నర్సయ్య, మామిండ్ల తిరుపతి బాబు, సల్వాజి శ్రీనివాస్ రావుప్రధాన కార్యదర్శిగా పొన్నాల మల్లారెడ్డి క్యాషియర్ – వడ్నల దేవయ్య, మేడిచెట్టి శ్రీనివాస్సలహాదారులు,కార్యవర్గ సభ్యులు సొల్లేటి కుమార్ , పొన్నాల తిరుపతి రెడ్డి, గుర్రాల రాజు,పొన్నాల బాలరెడ్డి,పోకల సంతోష్,మల్లారపు రాజేష్, పొన్నాల తిరుపతి రెడ్డి,డాక్టర్ సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube