డే కేర్ సెంటర్ లో రక్షా బంధన్ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వీళ్ళు ఎక్కడ పుట్టారో… ఎవరి కడుపులో పుట్టినారో తెలియదు.వీళ్లకు తోడబుట్టిన వారు ఎలాగో ఉన్నారో తెలియదు.

 Raksha Bandhan Celebrations At Day Care Centre, Raksha Bandhan Celebrations ,day-TeluguStop.com

తోడబుట్టిన వారు అసలు బతికి ఉన్నారో తెలియదు.బందాలను, బందావ్యాలను దూరం చేసుకుని వీరంతా ఒక చోట ఉండి గత స్మృతులు నెమరువేసుకుంటూ కుమిలిపోతున్నారు.

అయితే రాఖీ పౌర్ణమి నేడు ఉండడంతో వారికి తోడబుట్టిన వారు వస్తారో మా కడుపున పుట్టిన వారు మేము ఉన్న డే కేర్ సెంటర్ కు వచ్చి రాఖీ కడుతారో అనే ఎదురుచూపులు చూడకుండా కరీంనగర్ లో గల

శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎల్లారెడ్డి పేట కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఎల్లారెడ్డి పేటలో గల డే కేర్ సెంటర్ లో గల వృద్దులకు బొట్టు పెట్టి రాఖీ కట్టింది.తమ తోబుట్టువుల లేదా తమ కడుపున పుట్టిన వారు తమ వద్దకు రాకున్నా శ్రీనిధి యాదవ్ మా డే కేర్ సెంటర్ కు వచ్చి మా తోబుట్టువుల మాదిరిగా రాఖీ కట్టడం మాకు సంతోషాన్ని కలిగించిందనీ వృద్దులు శ్రీనిధి యాదవ్ ను ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube