నిర్ణీత గడువులోగా ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి - ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా : నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయములోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు సోమవారం స్వీకరించారు.

 Prajavani Petitions Should Be Resolved Within The Stipulated Time Collector Sand-TeluguStop.com

ప్రజల నుంచి వచ్చే ప్రజా వాణి దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని అధికారులను ఆదేశించారు.కచ్చితంగా గడువులోగా పరిష్కరించాలని సూచించారు.సిరిసిల్ల, కోనరావుపేట, ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయాలు, సర్వే, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, సెస్, విద్యా, ఉపాధి, వ్యవసాయ శాఖలకు ఒకటి చొప్పున దరఖాస్తు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube