అన్ని వైద్య సేవలు ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని,అదే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

 Government Is Working Towards Providing All Medical Services To The People: Mla-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube