నేటి నుండి నెల రోజులు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు:డా.రవి నాయక్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల వ్యాప్తంగా నేటి నుండి నెల రోజుల పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మండల పశువైద్యాధికారి డా:రవి నాయక్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఆవులు,గేదెలు,3 నెలల వయసు పైబడిన దూడలకు సామూహిక వ్యాధి నివారణ టీకాలు వేస్తామన్నారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండల పశువైద్య సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో 8500 పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు.నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు మీ గ్రామానికి పశువైద్య సిబ్బంది వచ్చిన రోజు పశువులకు టీకాలు వేయించాలని కోరారు.

 Galikuntu Disease Vaccination For Cattle For One Month From Today Dr. Ravi Naik-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube