10 వ,తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త...!

నల్లగొండ జిల్లా:ఒక్క నిమిషం నిబంధన విద్యార్దులకు శాపంగా మారిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పబ్లిక్ పరీక్షల్లో గత కొంత కాలంగా అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది.

 Good News From Telangana Government For Class 10th Students , 10th Students , Go-TeluguStop.com

దీనితో పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు విద్యార్దులకు 5 నిమిషాల గ్రేస్‌ ట్రైం ఇచ్చింది.మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి జరగనున్నాయి.పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్‌ కారణంగా విద్యార్థులను ఉదయం 9:35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube