గుండారం లో గృహ జ్యోతి ఉచిత కరెంట్ బిల్లు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకంను లైన్మెన్ మల్లేష్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సూడిద రాజేందర్,మండల ఫిషర్మన్ అధ్యక్షుడు జజారీ శ్రీను,

 Gruha Jyoti Free Current Bill Scheme Launched In Gundaram, Gruha Jyoti, Free Cur-TeluguStop.com

ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మున్సింగ్ రాథోడ్,యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి నాయక్,సీనియర్ నాయకులు భాస్కర్ జదవ్, న్యాలపల్లి కిషన్ చారి,అజ్మీర శ్రీను,లకావత్ మణిరం, భాస్కర్,జజారీ నరసయ్య, బానోతు జయరాం, మూడవత్ రెడ్డి ,బలరాం,గరిగే కిషన్,నిమ్మ శెట్టి ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube