రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోనీ పేద కుటుంబ తిప్పారాపు శ్రీనివాస్( Tipparapu Srinivas ) ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వైద్య ఖర్చులకై వారి కుటుంబ సభ్యులు చారి కీ బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా 5000 ఐదు వేల సహాయం అందజేసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతిరెడ్డి.వారితో పాటు ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, ప్రధాన కార్యదర్శి బండారి రాజు, కార్యదర్శి దండవేణి రజినీకాంత్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ బత్తిని స్వామి, గజ్జల శ్రీనివాస్, కోమటిరెడ్డి అనిల్, దూది సుదీర్ రెడ్డి పాల్గోన్నారు.
Latest Rajanna Sircilla News