రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు ,భువనేశ్వరి పీఠము స్వామి వారికి ఆలయ పండితులు స్వస్తితో స్వాగతం పలికారు.పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం ఆలయ ఈ ఓ వినోద్ రెడ్డి వారికి స్వామి వారి కళ్యాణ మండపంలో ప్రసాదాలు అందజేశారు.
వారి వెంట ఏ ఈ ఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, నరసింహ చారి, యదులాపురపు శివ ఉన్నారు.