ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల డే కేర్ సెంటర్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ( Gandhi Jayanti )సందర్భంగా జయంతి వేడుకలను చేయూత మిత్ర ఫౌండేషన్( Cheyuta Mitra Foundation ) అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గాంధీ చిత్రపటానికి ఫౌండేషన్ అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి పూలమాల వేశారు.

 Grand Celebration Of Gandhi Jayanti, Gandhi Jayanti , Cheyuta Mitra Foundation-TeluguStop.com

అనంతరం డే కేర్ సెంటర్ లో ఉన్న వృద్దులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఫౌండేషన్ అద్యక్షుడు కుంబాల సుధాకర్ రెడ్డి, మాట్లాడుతూ అవసరం ఏదైనా డే కేర్ సెంటర్ కు ఉంటే మా ఫౌండేషన్ పక్షాన అండగా ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు బందారపు లక్ష్మారెడ్డి,ఒగ్గు బాలరాజు యాదవ్, దుస శ్రీనివాస్, మాదాసు నాగరాజు,బాద గోపి, రాజిరెడ్డి,బుచ్చీలింగు సంతోష్ గౌడ్,స్టాఫ్ నర్స్ సుజాత లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube