కళాశాలలో ఐడీ కార్డుల అందజేత - పూర్వ విద్యార్థులు 10వేల నగదు విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రథమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఐడి కార్డులను శుక్రవారం అందజేశారు.ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి పోలీసు శాఖ లో ఉద్యోగులుగా స్థిరపడిన పూర్వ విద్యార్థులు బోడ ప్రశాంత్ , శంకర్, ప్రదీప్ లు ఐడీ కార్డులకు 10వేలు విరాళంగా అందించారు.

 Distribution Of Id Cards In The College - Alumni Donate 10 Thousand In Cash , Al-TeluguStop.com

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందించడం జరుగుతుందని కళాశాల ఇంచార్జి ప్రధాన ఆచార్యులు క్యాతం సత్యనారాయణ, అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు లు అన్నారు.

విరాళం అందించిన పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చెరుకు భూమక్క, మాదాసు చంద్రమౌళి,బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, ఆర్.గీత, గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్, దేవేందర్, తాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube