రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన రెడ్డి సంఘ భవనాన్ని( Reddy Sanga Bhavanam ) ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు రెడ్డి సంఘం భవనాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు,రెడ్డి కులస్థులకు ఏ అవసరం ఉన్న , ఏ ఆపద ఉన్న ముందుంటనన్నరు, రెడ్డి ల సమస్యలపై పోరాడుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు ఏసిరెడ్డి రాంరెడ్డి,అసని లావణ్య,పాక్స్ డైరెక్టర్ ప్రమీల,మండల రెడ్డి నాయకులు పాల్గొన్నారు.







