నేడు సిరిసిల్లనియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన.

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR )మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవం.

 Minister Ktr's Visit To Sirisillan Constituency Today , Constituency Today, Siri-TeluguStop.com

అనంతరం కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం.(జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు (దాదాపు 1000 మందికి) సహాయాలు, ఉపకరణాల పంపిణీ.పద్మానాయక ఫంక్షన్ హాల్‌, సిరిసిల్ల పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube