భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కేంద్రంలో మున్సిపల్ పక్కన లేబర్ అడ్డలో ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆక్కేనపెల్లి భాస్కర్, సిరిసిల్ల టౌన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికల్లో అద్యక్షులు లింగంపెళ్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు కోడిముంజ ఎల్లయ్య,ప్రధాన కార్యదర్శి పసుల బాలరాజు,సలహా దారులు.

 Election Of The New Executive Committee Of The Building Construction Labor Union-TeluguStop.com

అక్కేనపెల్లి మల్లేశం,మరుపక దుర్గయ్య,కన్నం శంకర్,బుర నర్సయ్య, దేవయ్య,మల్యాల రాజయ్య,బల్ల నాగరాజు, కోశాధికారులు ఏదునురి ప్రశాంత్,వెంగల నవిన్, బషీర్ ,ముస్తఫా,వికాస్,నవీన్ శ్రీనివాస్, రాజు,లచ్చవ్వ, బలవ్వ,పుష్ప,హనుమవ్వ,నర్శవ్వ, పద్మ లను నియమించారు.భవన నిర్మాణ కార్మిక సంఘం( Building Trades Union ) కార్మికులు సుమారు 230 మంది కార్మికులు ఎన్నుకోవడం జరిగింది.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కేనపేల్లి భాస్కర్( Akkenapelli Bhaskar ) మాట్లాడుతూ ఎన్నుకోబడిన నూతన సంఘంకు కృతజ్ఞతలు తెలియజెచేస్తూ అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కార్మికలకు అన్ని విధాలా సహాయం చేస్తూ ప్రభుత్వం అందించే పథకాలను అందేలా చూడాలని,సంఘంను అభివృద్ధి చేసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube