నూతన డీఈవోగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన డీఈవోగా ఎలిమినేటి రమేష్ కుమార్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.గతంలో విధులు నిర్వహించిన డీఈవో రాధా కిషన్ మెదక్ జిల్లాకు బదిలీ పై వెళ్ళారు.

 Ramesh Kumar Assumed Charge As The New Deo , Ramesh Kumar , Rajanna Sirisilla, E-TeluguStop.com

`ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న విద్యా రంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయనున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube