జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ సిరిపురం రాజు, గ్రామ శాఖ సిరిపురం నరేందర్, గ్రామ యూత్ అధ్యక్షుడు చెరుకు నరేష్,

 Congress Party Elections Campaign In Yellareddy Peta Mandal, Congress Party , Co-TeluguStop.com

గ్రామ బూత్ అధ్యక్షుడు దాసరి సంజీవ్, ఆదేశాల మేరకు సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రతి ఇంటింటికి వివరించి,చేతి గుర్తుపైన ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డి గెలిపించవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి, మల్లయ్య ,నరేష్, శ్రీనివాస్, సతీష్, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube