బాధిత కుటుంబానికి బియ్యం,ఆర్థిక సాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla) వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో 20రోజుల వ్యవదిలోనే ఒకే కుటుంబానికి చెందిన కొడుకు “పొవారి ప్రశాంత్( Prashanth ) తల్లి పొవారి లక్ష్మి”లు చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి.

 Rice And Financial Assistance Will Be Given To The Affected Family-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్( Uradi Praveen ) , సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి,ఊరడి రాజి రెడ్డి, ముత్త మహేష్, ఉమ్మెల్లి శ్రీనివాస్, రాము, రవి, జింక శ్రీధర్, ప్రవీణ్, అంజయ్య, పార్వతి అంజయ్య, కిషన్ తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube