బాధిత కుటుంబానికి బియ్యం,ఆర్థిక సాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla) వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో 20రోజుల వ్యవదిలోనే ఒకే కుటుంబానికి చెందిన కొడుకు "పొవారి ప్రశాంత్( Prashanth ) తల్లి పొవారి లక్ష్మి"లు చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్( Uradi Praveen ) , సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి,ఊరడి రాజి రెడ్డి, ముత్త మహేష్, ఉమ్మెల్లి శ్రీనివాస్, రాము, రవి, జింక శ్రీధర్, ప్రవీణ్, అంజయ్య, పార్వతి అంజయ్య, కిషన్ తదితరులు ఉన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమలా హారిస్‌ రంగ ప్రవేశం, ట్రంప్ శిబిరం అలర్ట్