ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు..ముగింపు దశకు దీక్షలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు.భవానీ దీక్షలు(Bhavani Deeksha) ముగింపు దశకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో కనకదుర్గమ్మ ఆలయానికి( Kanakadurga Temple ) బారులు తీరారు.

 Bhavanis Huge Crowd In Indrakeeladri Temple Details, Bhavani Deeksha, Kanakadurg-TeluguStop.com

పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి.గత ఐదు రోజులుగా దుర్గమ్మను దర్శించుకుని సుమారు 5.5 లక్షల మంది భవానీలు దీక్ష విరమణ చేశారని తెలుస్తోంది.

అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులతో పాటు భవానీలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.భవానీల రద్దీతో ఆలయ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

భక్తులకు( Devotees ) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube