రాజన్నని దర్శించుకునేందుకు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నని దర్శించుకునేందుకు ఈరోజు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా కి ఆలయ అతిథిగృహం వద్ద పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించారు.

 Telangana High Court Justice Surepalli Nanda Reached Vemulawada To Visit Rajanna-TeluguStop.com

అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, స్థానిక డి.

ఎస్.పి నాగేంద్ర చారి, ఆర్డిఓ రాజేశ్వర్ లు పూల మొక్కలు, బొకేలు అందించి స్వాగతం పలికారు.ఉదయము స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారనీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube