ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ మంత్రి కెటిఆర్ కు వినతి పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ గంభీరావుపేట లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి కెటిఆర్ ( Minister KTR )కు ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిల పక్ష కమిటీ సభ్యులు ఒగ్గు మహేష్ యాదవ్,గంభీరావుపేట( Gambhiraopet ) మండల అఖిల పక్ష కమిటీ ప్రణాళిక సభ్యులు మంగళి చంద్రమౌళి, రాజబాబు, పీర్యా నాయక్, సురేష్ లు వినతి పత్రం మంత్రి కెటిఆర్ కు అందజేశారు.

 Petition Letter To Minister Ktr Seeking To Make Yellareddipeta Mandal Center As-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube