రాజన్నను దర్శించుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం దర్శించుకున్నారు.అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులచే ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.

 Ex Mp Ponnam Prabhakar Visits Sri Rajarajeswari Temple, Ex Mp Ponnam Prabhakar ,-TeluguStop.com

ఆయన వెంట జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమురయ్య, ముడికె చంద్రశేఖర్, మెండరాజు, చిలువేరి శ్రీనివాస్, కదిరి రాజు, లింగంపల్లి కిరణ్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube