ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ మంత్రి కెటిఆర్ కు వినతి పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండల కేంద్రము ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ గంభీరావుపేట లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి కెటిఆర్ ( Minister KTR )కు ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిల పక్ష కమిటీ సభ్యులు ఒగ్గు మహేష్ యాదవ్,గంభీరావుపేట( Gambhiraopet ) మండల అఖిల పక్ష కమిటీ ప్రణాళిక సభ్యులు మంగళి చంద్రమౌళి, రాజబాబు, పీర్యా నాయక్, సురేష్ లు వినతి పత్రం మంత్రి కెటిఆర్ కు అందజేశారు.

నిత్యం నైట్ ఈ మ్యాజికల్ ఆయిల్ ను రాసుకుంటే వద్దన్నా మీ స్కిన్ సూపర్ వైట్ గా మారుతుంది!