అంకుశాపుర్ లో కాంగ్రెస్ లీడర్ల జోరు అందుకున్న ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుశపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ లీడర్లు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టిన హస్తం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానె ఇచ్చిన హామీలు పక్కగా అమలు చేస్తోందని ప్రజలకు వివరించిన నాయకులు.

 Congress Party Leaders Campaign At Ankushapur Village, Congress Party ,congress-TeluguStop.com

ఈ కార్యక్రమంలో అంకుసాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సందవేణి అంజయ్య , భూమయ్య, రాజేశం,శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి , సర్వయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, ఎడమాల ప్రతాపరెడ్డి , మోర లక్ష్మీరాజం,నేరెళ్ల నర్సింగ్ గౌడ్, సుద్దాలశ్రీనివాస్ గౌడ్, తిరుపతి రెడ్డి,

యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు, మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సాయిప్రసాద్, మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు హారిక రెడ్డి సంగీత, సరిత, భాగ్య, అరెపల్లి బాలు, మల్లేశం, వెంకట్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ,బాలసాని శ్రీనివాస్, కొంపెల్లి శ్యామ్,చిలుక శ్రీనివాస్, ఎడ్ల తిరుపతి, పురుసాని నాగరాజు,డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube