బోయినిపల్లి మండలంలో ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం పలు గ్రామాల్లో దుర్గాదేవి మండపాల్లో చండి యాగాలు, ప్రత్యేక పూజలు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొదురుపాక, విలాసాగరులో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు .విలసాగర్( Vilasagar ) లో వేద పండితులతో చండి యాగం నిర్వహించారు.

 Devi Navratri Is Going On In Boinipally Mandal , Boinipally Mandal, Devi Navratr-TeluguStop.com

కొదురుపాక లో కుంకుమ పూజలు నిర్వహించారు.కొదురుపాక లో నాగుల రాజు పది వేల రూపాయల ను దుర్గ దేవి ఉత్సవ కమిటీకి అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube