ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా పచ్చడి చేసే విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే షడ్రుచులతో తయారు చేస్తామో అదే విధంగా విద్యార్థులు కూడా క్రమశిక్షణ,

 Early Ugadi Celebrations In Primary School, Early Ugadi Celebrations ,kistampeta-TeluguStop.com

సమయపాలన, ఐకమత్యం, మంచి నడవడిక , సహాయగుణంతో పాటు మంచిగా చదువుకున్నప్పుడు ఉత్తమ విద్యార్థిగా తీర్చ బడతాడని ఈ సందర్భంగా తెరవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన, శ్రీలత, కృష్ణ, అంగన్వాడి ఉపాధ్యాయుని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube