రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ పి కాత్యాయని. స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి పండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.
ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతి రావు లడ్డు ప్రసాదం అందజేశారు.వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.