ఎమ్మెల్యే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గం( Sircilla ) ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల స్వల్ప అస్వస్థకు గురికాగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో భక్తంజనేయ స్వామి వారి దేవస్థానములో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Special Prayers At The Temple For Mla Ktr's Speedy Recovery , Sircilla , Kalvaku-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ) త్వరగా కోలుకొని ప్రజా సేవలో వుండాలి అని ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడాలి అని వారు ఎల్లపుడూ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రజా సేవలో వుండాలి అని ఆ ఆంజనేయ స్వామి వారి దేవస్థానము లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్,నాయకులు స్వామి, రాజు, నవీన్, శ్రావణ,సుజిత్, నరేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube