పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బాధితురాలికి అప్పగించిన రుద్రంగి పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ( Gaddam Lakshmi ) అనే మహిళ పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు సిఈఐఆర్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, వెంటనే రుద్రంగి పోలీస్ వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను వెతికి బాధితురాలికి రుద్రంగి ఎస్సై కే .రాజేష్ అప్పగించారు.

 Rudrangi Police Handed Over The Lost Cell Phone To The Victim , Victim, Rudrangi-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రుద్రంగి మండల ప్రజలు సిఈఐఆర్ పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube