గుండారం లో గృహ జ్యోతి ఉచిత కరెంట్ బిల్లు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకంను లైన్మెన్ మల్లేష్ ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సూడిద రాజేందర్,మండల ఫిషర్మన్ అధ్యక్షుడు జజారీ శ్రీను, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మున్సింగ్ రాథోడ్,యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి నాయక్,సీనియర్ నాయకులు భాస్కర్ జదవ్, న్యాలపల్లి కిషన్ చారి,అజ్మీర శ్రీను,లకావత్ మణిరం, భాస్కర్,జజారీ నరసయ్య, బానోతు జయరాం, మూడవత్ రెడ్డి ,బలరాం,గరిగే కిషన్,నిమ్మ శెట్టి ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

బాలయ్యతో సినిమా తీయాలన్న దిల్ రాజు కల నెరవేరనుందా.. అలాంటి ప్రాజెక్ట్ సెట్ చేశారా?