యాదాద్రి భువనగిరి జిల్లా: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి,ఆదివారం స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఏవైనా అక్రమ రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ప్రతి వాహనదారుడు వాహనానికి సరైన నెంబర్ ప్లేట్ బిగించుకొని ప్రయాణించాలని,నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు.