రైతుల సహకారంతో మైసమ్మ పండగ నిర్వహణకు ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రస్తుతం యాసంగి సీజన్ వరి పంటలు కోతకు వస్తున్న దృష్ట్యా ప్రతి ఏటా మాదిరిగా ఎల్లారెడ్డి పేట కు సాగు నీటిని అందించే సింగ సముద్రం వద్ద గల మైసమ్మ కు మొక్కులు చెల్లించుకోవాలని రైతులు స్థానిక సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో రైతులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు.

 Arrangements For Conducting Maisamma Festival With The Cooperation Of Farmers,-TeluguStop.com

మైసమ్మ పండగ నిర్వహణకు ప్రతి ఎకరాన రెండు వందల రూపాయలు పోగు చేసుకుని మైసమ్మ పండగ ఈ నెల చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో చేయాలని నిర్ణయించినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతులు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ మాజీ చైర్మన్ మేగి నర్సయ్య పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube