స్థంభంపల్లి గంజీవాగు హైలెవల్ వంతెన పనులను పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం( Boinpalle ) స్థంభంపల్లి గ్రామంలో గంజీవాగు వద్ద నిర్మిస్తున్న హైలెవల్ వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలనీ స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లు అధికారులను కోరారు.

 Inspection Of The Works Of Sthambhampalli Ganjeevagu High Level Bridge-TeluguStop.com

గంజి వాగు వద్ద జరుగుతున్న హై లెవెల్ వంతెన పనులను బుధవారం మాజీ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ లు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ చిన్న పాటి వర్షం కురిసిన నీటి ప్రవాహం ఉదృతం పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రయాణికులకు,రైతులకు( farmers) తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సంబంధింత అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube