పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్సై సిరిసిల్ల అశోక్ వచ్చిన సమాచారం మేరకు రుద్రంగి శివారు అడవి ప్రాంతంలో రెండు మండలాల మధ్యలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మీద రుద్రంగి ఎస్సై సిబ్బందితో అటవీ ప్రాంతంలో వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులని పట్టుకొని వారి వద్ద నుండి 20,330/- రూపాయలను పట్టుకొని కేసు నమోదు చేశారు.మరో ఐదుగురు వ్యక్తులు అక్కడ నుండి పారిపోయరని తెలిపారు.

 A Case Has Been Registered Against People Playing Poker , Playing Poker, Ashok-TeluguStop.com

మొత్తం పదిమంది మీద కేసు నమోదు చేయడం జరిగిందనీ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube