కాంగ్రెస్ లో చేరిన మేగి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మాజీ చైర్మన్ మేగి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) కండువా కప్పుకుని పార్టీలో చేరికయ్యారు.గతంలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరికయిన విషయం తెలిసిందే.

 Megi Narasiah Joined The Congress, Megi Narasiah, Congress, Ts Politics , Raj-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube