కాంగ్రెస్ లో చేరిన మేగి నరసయ్య
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా(
Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మాజీ చైర్మన్ మేగి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కండువా కప్పుకుని పార్టీలో చేరికయ్యారు.
గతంలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరికయిన విషయం తెలిసిందే.
హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ … బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు