ఆలయ పున నిర్మాణం కొరకు ఎండోమెంట్ అధికారులను కలిసిన ఆలయకమిటి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం( Venugopalaswamy Temple ) పునర్నిర్మానం త్వరగా టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని శుక్రవారం హైదరాబాదులో ఉన్న రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను కలిసిన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడు మొదలవుతుంది అని అధికారులను అడగగా పేపర్ వర్క్ కంప్లీట్ కాగానే త్వరలో టెండర్లు పిలుస్తారని తెలియజేశారు.

 The Temple Committee Met With The Endowment Authorities For The Reconstruction O-TeluguStop.com

కమిటీ వారు మాట్లాడుతూఎల్లారెడ్డిపేట భక్తులు సాంక్షన్ అయిన డబ్బులు క్యాన్సల్ అయిందని పుకార్లు నమ్మరాదని త్వరలో పునర్నిర్మాణం పనులు టెండర్ కాగానే పనులు మొదలయితాయని వేణుగోపాల స్వామి గుడికి శ్రీ వాణి ట్రస్టు ద్వారా డబ్బులు సాంక్షన్ అయినయ్ ఎటు పోవని తెలియజేశారు.

దేవదాయ శాఖ అధికారులను కలిసిన వారిలో వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సనుగుల ఈశ్వర్, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,సలహాదారులు నంది కిషన్,చందుపట్ల లక్ష్మారెడ్డి, ఎనుగందుల నరసింహులు ఉన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube