రాజన్న ఆలయ గోశాలకు పశుగ్రాసం అందజేసిన భక్తులు"

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ( Vemulawada Sri Raja Rajeswara Swamy Temple ) గోశాలకు 1000 కిలోల పశుగ్రాసం శుక్రవారం వితరణ చేశారు.

 Devotees Who Gave Fodder To The Goshala Of Rajanna Temple”-TeluguStop.com

చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర స్వామి భక్తులు గన్ను లంగారెడ్డి అనే వ్యక్తి వేములవాడ గోశాలకు ట్రాక్టర్లో తీసుకువచ్చి పశుగ్రాసం అందజేశారు.

వేసవికాలం వరి కోతల అనంతరం పంట పొలాల్లోనే పశుగ్రాసాన్ని సేకరించి గడ్డి కట్టలు చేసి ట్రాక్టర్ల ద్వారా పశుగ్రాసం తీసుకువచ్చారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube